Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అమానుషం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మడకం వెంకటేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. నిన్న సాయంత్రం బాలికకు మాయ మాటలు చెప్పి పాడుబడ్డ దుకాణం వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
పూర్తిగా చదవండి..AP: ఏలూరు జిల్లాలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం..!
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అమానుషం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మడకం వెంకటేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఘటనపై స్పందించిన కలెక్టర్.. ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి నేరం రుజువైతే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Translate this News: