CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. నివేదికలో నిపుణులు పేర్కొన్న అంశాలను ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పోలవరంపై నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలపై క్యాబినెట్ సమాలోచనలు జరిపింది. రేపు విడుదల చేయనున్న ఆర్థిక శాఖ శ్వేతపత్రం అంశాలు కూడా నేటి క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. అదే ప్రధాన ఎజెండాగా తీర్మానం!
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ప్రతిపాదనలు పెట్టనున్నట్లు సమాచారం.
Translate this News: