రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా చాలా మంది క్రీడాకారులు ఒలింపిక్స్కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న నీతా అంబానీ ఉన్నారు. ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల కోసం ఇండియా హౌస్ను ఏర్పాటు చేశారు.దీనికి ప్రధాన కారణం నీతా అంబానీ అవటం.
పూర్తిగా చదవండి..ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చుతారా?
ఒలింపిక్స్లో ఎన్నో పోటీలు ఉన్నా.. వాటిలో క్రికెట్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దీని తో పాటు పారిస్ ఓలింపిక్స్ లో 28న జరిగే సెమినార్ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ పాల్గొననున్నారు. 2028 నాటికైనా ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశ పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.
Translate this News: