మానవత్వం క్రూరత్వంగా మారిన చోట, వైద్యులు భూమిపై దేవుళ్లుగా కనిపిస్తారు..గాజా పై ఇజ్రాయెల్ దాడిలో ఓ మృతిరాలి గర్భం నుంచి వైద్యులు నవజాతి శిశివుకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది నెలల గర్భవతి అయిన ఓలా అద్నాన్ హర్బ్ అల్-కుర్ద్, నుస్సెరాట్ శరణార్థి శిబిరంలో నివసిస్తుంది. రాత్రిపూట ఒక్కసారిగా ఇజ్రాయెల్ దాడి చేయటంతో ఆమె ప్రమాదానికి గురైంది. ఘటన తర్వాత అక్కడి చేరుకున్న సహాయక బృందాలు గాజాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు.
పూర్తిగా చదవండి..తల్లి మరణించినా.. కడుపులో బిడ్డను కాపాడిన వైద్యులు!
ఓ మృతిరాలి గర్భం నుంచి నవజాతి శిశివు ప్రాణాలు కాపాడిన ఘటన గాజాలో చోటుచేసుకుంది.గాజా పై నిన్నరాత్రి ఇజ్రాయెల్ దాడి చేసిన ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఓ గర్భిణీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపులోని శిశివు గుండె కొట్టుకోవటం వైద్యులు గమనించి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.
Translate this News: