ఖనిజ వనరులపై పన్నులు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గనులు, ఖనిజాలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విధించిన పన్నుల రికవరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును వివరణ కోరాయి. ఈ కేసులో న్యాయమూర్తులు ఈరోజు తీర్పు చెప్పారు. డీవై చంద్రచూడ్ సహా 8 మంది న్యాయమూర్తులు తీర్పును వెల్లడించారు. జస్టిస్ పీవీ నాగరత్న భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఖనిజ వనరులపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే: సుప్రీంకోర్టు!
ఖనిజ వనరులపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఇప్పటి వరకు కేంద్రం విధించిన పన్నుల రికవరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును వివరణ కోరాయి. దీనిపై ఈ రోజు డీవై చంద్రచూడ్ తో కూడిన 8 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును వెల్లడించారు.
Translate this News: