AP : కొత్తగా కాలేజీల్లో చేరిన స్టూడెంట్స్ ను ర్యాగింగ్ పేరిట తోటి సీనియర్ స్టూడెంట్స్ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఈ ర్యాగింగ్ ను మాత్రం అరికట్టలేకపోతుంది. ర్యాగింగ్ పేరిట చేసే వికృత చేష్టలకు ఎంతో మంది స్టూడెంట్స్ బలవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
పూర్తిగా చదవండి..AP : ర్యాగింగ్ పేరిట విద్యార్థులను చావ బాదిన సీనియర్స్.. వీడియో వైరల్!
ఏపీలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్న ఎస్ఎస్ఎన్ ఎడిట్ కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది..
Translate this News: