America: భారత్ లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా పలు కీలక సూచనలు చేసింది. మణిపూర్, జమ్మూ, కశ్మీర్, భారత్- పాకిస్తాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులుగా ఉన్న దేశ మధ్య- తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణం పై పునరాలోచించాలంటూ రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..America: భారత్ లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు…తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు!
భారత్ లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా పలు కీలక సూచనలు చేసింది. మణిపూర్, జమ్మూ, కశ్మీర్, భారత్- పాకిస్తాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులుగా ఉన్న దేశ మధ్య- తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపింది.
Translate this News: