Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 21వ తేదీన తన స్నేహితులతో కలసి చల్లవారిగూడెం బంధువులకు ఇంటికి వెళ్లాడు. అయితే, అక్కడి నుండి మరో వ్యక్తితో అభినవ్ రాజమండ్రి వెళ్లినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.!
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజమండ్రి నుండి వస్తూ మార్గమధ్యలో అభినవ్ చలనం లేకుండా ఉన్నాడని ఓ వ్యక్తి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Translate this News: