Nellore: తన ఆశ్రమాన్ని తనకు ఇప్పించాలంటూ ముమ్మడి గోపాలకృష్ణ స్వామి నెల్లూరు జిల్లాలో స్థానిక శివాలయం సెంటర్ లో ఆమరణ మౌన నిరాహార దక్ష చేపట్టారు. హిమాలయ పర్వతాలను అధిరోహించేందుకు వెళ్లే క్రమంలో ఆశ్రమాన్ని స్వామి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 10 సంవత్సరాలుగా తన బంధువైన గోదల మహేంద్రకు ఆశ్రమ బాధ్యతలు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..AP: నా ఆశ్రమాన్ని నాకు ఇప్పించండి.. గోపాలకృష్ణ స్వామి మౌన నిరాహార దక్ష..!
నెల్లూరు జిల్లాలో ముమ్మడి గోపాలకృష్ణ స్వామి ఆమరణ మౌన నిరాహార దీక్ష చేపట్టారు. హిమాలయ పర్వతాలకు వెళ్లే క్రమంలో 10 సంవత్సరాలుగా తన బంధువైన గోదల మహేంద్రకు ఆశ్రమ బాధ్యతలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు తన ఆశ్రమాన్ని తనకు ఇప్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: