Prakasam : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ (Retired Teacher) దారుణ హత్యకు గురయ్యారు. పిల్లి లలిత హత్య చీరాల (Chirala) లో కలకలం రేపుతోంది. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న లలితను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. అమెరికా (America) లో ఉన్న కుమారుడు తల్లి లలితకు ఫోన్ చేస్తే.. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన తల్లి ఉంటున్న వీధిలోని మరొకరికి ఫోన్ చేయగా.. స్థానికులు వచ్చి చూసే సరికి లలిత రక్తపు మడుగులో కనిపించింది.
పూర్తిగా చదవండి..AP : ఏపీలో మరో దారుణం.. ఒంటరిగా ఉంటున్న రిటైర్డ్ టీచర్ను..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ పిల్లి లలిత దారుణ హత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉంటున్న లలితను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. అమెరికాలో ఉన్న కుమారుడు ఆమెకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Translate this News: