YS Jagan: మరికాసేపట్లో ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేపట్టనున్నారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా జంతర్మంతర్ వద్ద నిరసన తెలుపనున్నారు. ఈ ఉదయం 11 నుంచి సాయంత్ర 5 గంటల వరకు ధర్నా చేయనున్నారు. మాజీ సీఎం జగన్ తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ధర్నాలో పాల్గొననున్నారు.
పూర్తిగా చదవండి..AP: ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా.. ఆ పార్టీ శ్రేణులే టార్గెట్గా..
ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ మరికాసేపట్లో ధర్నా చేయనున్నారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా తన పార్టీ నేతలతో జంతర్మంతర్ వద్ద నిరసన తెలుపనున్నారు. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయనున్నారు.
Translate this News: