AP News: రాష్ట్ర విభజన వల్ల ఏపీకి భారీగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) అన్నారు. గత ఐదేళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏమిటో క్లారిటీ లేకపోవడం కూడా రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికి పరిస్థితులపై మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రం బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పారు.
పూర్తిగా చదవండి..CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!
రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అసెంబ్లీ వేదికగా తెలిపారు. అన్ని ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలిపే దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.
Translate this News: