IAS Officer Wife: ఓ ఐఏఎస్ అధికారి భార్య తొమ్మిది నెలల క్రితం గ్యాంగ్స్టర్తో కలిసి పారిపోయింది. తిరిగొచ్చిన ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆ మహిళ జులై 21న గుజరాత్లోని గాంధీనగర్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన మహిళ శనివారం గుజరాత్ లోని తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది.
పూర్తిగా చదవండి..IAS Officer Wife: గ్యాంగ్ స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ భార్య!
9 నెలల కిత్రం ఇంట్లో నుంచి ఓ గ్యాంగ్ స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య..ఆమె పై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి మళ్లీ తిరిగి వచ్చింది. అయితే ఆ ఐఏఎస్ అధికారి ఆమెను ఇంట్లోనికి రానివ్వకపోవడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Translate this News: