Anam Ramanarayana: దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నియామకంపై టీడీపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై కఠి చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో ఆనం మాట్లాడుతూ.. శాంతి నియామకం వేళ ఏపీపీఎస్సీలో ఆంజనేయులు కీలకంగా ఉన్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Shanthi-Madan: శాంతి ఉద్యోగం ఊస్ట్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నియామకంపై ఆరోపణలు ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని, శాఖాపర విచారణ, ఆధారాల సేకరణలో అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలుంటాయన్నారు.
Translate this News: