Vizianagaram: విజయనగరంలో గిరిజనులు ఫారెస్ట్ ఆఫీసును (Forest Office) ముట్టడించారు. ఎన్నో ఏళ్ల నుండి అడవిపైన ఆధారపడి తమ జీవనం కొనసాగుతుందని..తాము సాగు చేస్తున్న భూమికి పోడు పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి శిఖరాల్లో ఉన్న గిరిజన గ్రామాలకి కనీసం మౌలిక సదుపాయాలు ఉండటం లేవని మండిపడుతున్నారు. బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు కరెంటు కోసం 400 స్తంభాలను విద్యుత్ అధికారులు వేసినప్పటికీ ఫారెస్ట్ అధికారులు నిరాకరించారన్నారు.
పూర్తిగా చదవండి..AP: ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించిన గిరిజనులు..!
విజయనగరంలో గిరిజనులు ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించారు. తాము సాగు చేస్తున్న భూమికి పోడు పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి శిఖరాల్లో ఉన్న గిరిజన గ్రామాలకి కనీసం మౌలిక సదుపాయాలు లేవని మండిపడుతున్నారు.
Translate this News: