Mahbubnagar: మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం అటవీ ప్రాంత పరిశరాలలో ఇటీవలె చిరుత (Leopard) సంచారంతో అక్కడి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఏప్రిల్ లో ఇదే గ్రామ సరిహద్దు గ్రామాలలో మేకలు, లేగ దూడల పై చిరుత దాడి చేసింది. గంగారం అటవీ ప్రాంతం సుమారు 2,600కిలో మీటర్లు విస్తిరించి ఉంది.ఈ అడవిలో జింకలు అధికంగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Leopard: చిరుత సంచారంతో బెంబెలెత్తుతున్న గంగారం గ్రామ వాసులు !
మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారంలో చిరుత సంచారం గ్రామవాసులను కలవర పెడుతోంది. కొన్ని నెలల క్రితం ఇదే గ్రామంలో మేకలు,ఆవులపై చిరుత దాడి చేసి చంపిన ఘటనలు జరిగాయి. ఇప్పుడు గ్రామశివార్లలో చిరుత సంచరిస్తుందని ప్రజలకు తెలియటంతో వారు బెంబెలెత్తి పోతున్నారు.
Translate this News: