Chandrababu: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం అత్యవసర విచారణ చేపట్టింది. కీలక ఫైల్స్ అగ్నిప్రమాదంలో దగ్గం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందే ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై చంద్రబాబు సీరియస్..!
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు.
Translate this News: