Kenya: కెన్యాలో జరిగిన ఓ అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నైరూబీలోని 33 ఏళ్ల యువకుడు రెండేళ్ల నుంచి వరుసగా 44 మంది మహిళలను చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు కొల్లిన్స్ జమైసీ కాలుషా అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Murders: ఆ కక్షతో 42 మంది మహిళలను చంపిన 33 ఏళ్ల యువకుడు!
కెన్యాకు చెందిన 33 ఏళ్ల కొల్లిన్స్ జమైసీ కాలుషా అనే వ్యక్తి రెండేళ్లలో 44 మంది మహిళలను చంపిన ఘటన సంచలనం రేపుతోంది. స్త్రీలకు వలవేసి లొంగదీసుకొని తర్వాత చంపి డంప్ యార్డ్ లో వేసినట్లు పోలీసులు గుర్తించారు. మనిషి ప్రాణానికి విలువ ఇవ్వని కొల్లిన్స్ తన భార్యను కూడా చంపేశాడు.
Translate this News: