Vizianagaram: దశాబ్దాలు మారినా గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా వేపాడ మండలం కరకవలస పంచాయతిలో మారిక గ్రామ గిరిజనులు డోలి కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డోలి మోతల వలన ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, బాధిత కుటుంబ సభ్యులతో RTV ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడి వారి బాధలు తెలుసుకుంది. డోలి మోసుకొని వెళుతుండడంతో మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..AP: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. మార్గ మధ్యలోనే..
విజయనగరం జిల్లా మారిక గ్రామ గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. డోలి మోతలు వలన ప్రాణాలు కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్లు వేయాలని వేడుకుంటున్నారు.
Translate this News: