Nagarkurnool: తెలంగాణలోని నాగర్ కర్నూలో జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్లో చోటుచేసుకుంది. పట్టణంలో బండల దుకాణాలు నిర్వహించే వినోద్ సింగ్, గజానంద సింగ్ తమ ఇంట్లో పని ఉందని కూలీ మాట్లాడుకొని మహిళలను తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడగా వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Rape case: తెలంగాణలో మరో దారుణం.. మద్యం తాగించి మహిళా కూలీలపై అత్యాచారం!
తెలంగాణ నాగర్ కర్నూలో జిల్లాలో ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి వినోద్ సింగ్, గజానంద సింగ్ అనే వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పని ఉందని తీసుకెళ్లి నమ్మించి దారుణానికి పాల్పడ్డారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీందర్ తెలిపారు.
Translate this News: