KTR: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా కనిపిస్తోంది. లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రాజెక్టుల జలకలకు సంబంధించిన వీడియోలను నెట్టింట ఫోస్ట్ చేశారు. అంతేకాదు ప్రాజెక్టు గొప్పతనం, కేసీఆర్ పని తనాన్ని ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..Medigadda: నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ.. కాంగ్రెస్పై కేటీఆర్ సెటైర్స్!
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ వీడియోలను కేటీఆర్ నెట్టింట పోస్ట్ చేశారు. కాంగ్రెస్ కుల్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని విమర్శలు గుప్పించారు.
Translate this News: