Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. టీడీపీ ఆఫీసులో కార్యకర్తలు, నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 60 వాహనాల్లో కర్నూలు టీడీపీ కార్యాలయానికి చేరుకున్న పార్టీ శ్రేణులు ఆలూరు టీడీపీ ఇంఛార్జీగా వీరభద్ర గౌడ్ వద్దంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటమికి అభ్యర్థి వీరభద్ర గౌడ్ కారణమని అసమ్మతి వర్గం ఆరోపించింది.
పూర్తిగా చదవండి..AP: తారాస్థాయికి చేరిన టీడీపీ వర్గపోరు.. కార్యకర్తలు, నేతల మధ్య వాగ్వాదం..!
కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. టీడీపీ ఆఫీసులో కార్యకర్తలు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆలూరు టీడీపీ ఇంఛార్జీగా వీరభద్ర గౌడ్ వద్దంటూ మరో వర్గం టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరిని కలుపుకొని వెళ్లలేదని ఆరోపించారు.
Translate this News: