Ananthapur: గతేడాది ధర్మవరం పట్టణంలో నూతనంగా ప్రారంభించిన మాంగల్య షోరూంను కచ్చితంగా మూసివేయాల్సిందేనని ధర్మవరం పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంస్థ ప్రెసిడెంట్ గిర్రాజు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ధర్మవరం పట్టణంలోని వ్యాపారస్తులతో కలిసి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
పూర్తిగా చదవండి..AP: మాంగళ్య షాపింగ్ మాల్ మూసేయాల్సిందే.. ధర్మవరంలో వ్యాపారస్తుల ఆందోళన..!
ధర్మవరంలో మాంగల్య షోరూంను కచ్చితంగా మూసివేయాల్సిందేనని పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంస్థ ప్రెసిడెంట్ గిర్రాజు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరం పట్టణంలోని వ్యాపారస్తులతో కలిసి ఆయన ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
Translate this News: