Tirupati Crime: గంజాయి మత్తులో ఓ యువకుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేశాడు. బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై ఆ చిన్నారిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా దొరవారి సత్రం లో బుధవారం జరిగింది. బీహార్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్ మిల్లులో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి. అందులో ఇద్దరు భార్య భర్తలు కూడా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తులు కాగా..రెండో కుమార్తె (8) కి దిలీప్ అనే వ్యక్తి బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఉదయాన్నే అడవిలోకి తీసుకుని వెళ్లాడు.
పూర్తిగా చదవండి..Crime: బిస్కెట్లు ఇస్తానని చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడు!
గంజాయి మత్తులో ఓ యువకుడు ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేశాడు. బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై ఆ చిన్నారిని హత్య చేశాడు.ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా దొరవారి సత్రంలో జరిగింది. నిందితున్ని బీహార్ కు చెందిన దిలీప్ గా పోలీసులు గుర్తించారు.
Translate this News: