Maharashtra: మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఈ క్రమంలో రీల్స్ చేయడానికి ప్రయత్నించిన ఓ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన రాయ్గఢ్ సమీపంలోని కుంభే జలపాతం వద్ద జరిగింది.
పూర్తిగా చదవండి..Instagram Influencer: రీల్స్ చేస్తుండగా ప్రమాదం.. లోయలోపడి ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ మృతి!
మహారాష్ట్రలో వర్షాలు పడిన ప్రాంతంలో రీల్స్ చేస్తుండగా..కాలు జారి లోయలో పడి ఓ ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్స్ర్ మృతి చెందింది.ఒక లోయ దగ్గర వర్షం పడుతున్న సమయంలో రీల్స్ చేస్తోంది. వానల వల్ల ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారి కాలు జారి 300 అడుగుల లోయలో పడింది.
Translate this News: