TDP Anam Venkataramana Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న శాంతి బిడ్డకు తండ్రి ఎవరనే ఇష్యూపై టీడీపీ నేత ఆనం వెంకటరమణ రెడ్డి సీరియస్గా స్పందించారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంపై సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..AP: ఒరేయ్ గే.. లఫూట్ నాయాలా : విజయసాయిరెడ్డిపై రెచ్చిపోయిన టీడీపీ నేత!
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. డీఎన్ఏ టెస్టుకు విజయసాయి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అలాగే మదన్ మోహన్ కు రూ.1.60 కోట్లు ఎందుకు ఇచ్చాడో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
Translate this News: