Khammam: పింఛన్ డబ్బులు ఇవ్వడంలేదని అమ్మమ్మను దారుణంగా హత్య చేశాడు ఓ మనవడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఇందిరానగర్ లో చోటుచేసుకుంది. ఇందిరానగర్ లోని ఎనభై ఏళ్ల వృద్ధురాలు అమరబోయిన రాంబాయి ఒంటరిగా నివసిస్తోంది. ఒంటరిగా ఉంటున్న తన మనవడు గడ్డం ఉదయ్ ఆలనాపాలనా కోసం రాంబాయి అందరిని వదిలి ఇందిరానగర్ లోనే నివాసం ఉంటోంది. అయితే, మనవడు గడ్డం ఉదయ్ దురలవాట్లకు బానిసై డబ్బుల కోసం తరచూ రాంబాయిని వేధించేవాడని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Crime News: ఖమ్మంలో అమానుషం.. ఆలనాపాలనా చూసుకుంటున్న అమ్మమ్మపై మనవడు అఘాయిత్యం!
ఖమ్మం జిల్లా ఇందిరానగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పింఛన్ డబ్బులు ఇవ్వడంలేదని అమ్మమ్మ రాంబాయిను దారుణంగా హత్య చేశాడు మనవడు ఉదయ్. రాంబాయి శరీరంపై గాయాలు కనిపించడంతో ఉదయ్ ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.
Translate this News: