Hyderabad: నాలుగు రోజుల క్రితం సంచలనం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం షాద్ నగర్ ఏసీపీ కార్యాలయ ఆవరణలో శంషాబాద్ డీసీపీ రాజేశ్ కేసు వివరాలను మీడియాకి తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్, రఘురాంనగర్ కాలనీకి చెందిన కమ్మరి కృష్ణ (63) అనే రియల్ ఎస్టేట్ తో పాటు మరికొన్ని వ్యాపారాలు కూడా చేసేవారు.
పూర్తిగా చదవండి..Telangana Crime: కన్న కొడుకే కాల యముడయ్యాడు…తండ్రి హత్యకు 25 లక్షల సుపారీ!
నాలుగు రోజుల క్రితం సంచలనం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండ్రి ఆస్తిని మూడో భార్యకి ఇచ్చేస్తాడనే అనుమానంతో కన్న కొడుకు శివ తండ్రి బాడీగార్డ్ తో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.
Translate this News: