Jogulamba Gadwala: తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. పాఠశాలలో మల విసర్జనకు వెళ్లిన నలుగురు విద్యార్థులను పాము కాటు వేసింది. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించిన వైద్యులు వారు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Snake Bite: గద్వాల్లో ఘోరం.. నలుగురు విద్యార్థులకు పాముకాటు
తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. పాఠశాలలో మల విసర్జనకు వెళ్లిన నలుగురు విద్యార్థులకు పాము కాటు వేసింది. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారంతా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Translate this News: