Ananthapur: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కబ్జాదారులు కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మారినా కబ్జాదారుల ఆటలు కదిరిలో కొనసాగుతూనే ఉన్నాయి. అప్పనంగా కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణంతో పాటు పునాదులు కూడా నిర్మించారు.
పూర్తిగా చదవండి..AP: కదిరిలో కొనసాగుతున్న కబ్జాలు.. పట్టించుకోని అధికారులు..!
సత్యసాయి జిల్లా కదిరిలో కబ్జాదారుల ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం మారినా, కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదంటూ స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Translate this News: