Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవకర్గంలో కూటమి నేతల మధ్య వివాదం ముదురుతోంది. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ఆధిపత్యం కోసం జనసేన, టీడీపీ నాయకులు పోటీపడుతున్నారు. శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీ కోసం కూటమి పార్టీ నేతలు కస్సు బుస్సు మంటున్నారు. నెల రోజుల క్రితం మొదలైన ఈ వివాదం ఇంకా చల్లారడం లేదు. ఆలయ కమిటీ నియమించడంలో గతం నుండి టీడీపీ, జనసేన నాయకుల మధ్య కుమ్ములాట కొనసాగింది.
పూర్తిగా చదవండి..AP: డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గంలో పొలిటికల్ వార్.. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు..!
పిఠాపురంలోని తాటిపర్తి గ్రామంలో ఆధిపత్యం కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య వివాదం ముదురుతోంది. శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీలో జనసేన నాయకులనే కమిటీ చైర్మన్గా పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆలయం ఎదుట టెంట్ వేసి దీక్ష చేపట్టారు.
Translate this News: