EX MLA Sidda Reddy: వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి ఎప్పుడు తాను ద్రోహం చేయలేదని ..పార్టీనే తనకు ద్రోహం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఇటుక ఇటుక పేర్చి పార్టీని బలోపేతం చేస్తే పార్టీ తనకు సస్పెండ్ అనే బహుమతిని ఇవ్వడం దురదృష్టకరమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే ఇన్చార్జిని తీసుకొని వచ్చి అధిష్ఠానం తనను అవమానపరిచిందన్నారు.
పూర్తిగా చదవండి..AP: పార్టీ నాకు ద్రోహం చేసింది.. కన్నీరు పెట్టుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే.!
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి ఎప్పుడు తాను ద్రోహం చేయలేదని..పార్టీనే తనకు ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో చేరాలన్నది ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సిద్ధారెడ్డి వెల్లడించారు.
Translate this News: