MLA Bolisetty Srinivas: మాజీ సీఎం జగన్ ఐదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని తన ఇష్టారాజ్యంగా ఖూనీ చేశాడని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ను ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగనంపారన్నారు. రామన్నగూడెం గ్రామంలో జరిగిన ప్రజాదర్బార్లో ఆయన మాట్లాడారు.
పూర్తిగా చదవండి..AP: జగన్ను సాగనంపారు.. ఇక రాబోయే రోజుల్లో జరిగేది ఇదే: ఎమ్మెల్యే
గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ను ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగనంపారన్నారు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ల్యాండ్, సాండ్, వైన్, మైనింగ్ అని తేడా లేకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: