MLA Bhumireddy Ramgopal Reddy: సివిల్ సప్లాయిస్ లో భారీగా గొల్ మాల్ జరుగుతోందన్నారు కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. మిల్లర్ల నుంచి సివిల్ సప్లాయిస్ గొడౌన్ కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కాం జరుగుతుందన్నారు. ఒక్కొ బస్తాకు 5 కిలోల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ దోపిడికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు క్షేత్ర స్దాయిలో పర్యటించడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనల్లో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..AP: డీలర్లకు ఏమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వార్నింగ్.!
సివిల్ సప్లయిస్లో భారీగా గోల్ మాల్ జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిల్లర్ల నుంచి సివిల్ సప్లయిస్ గోడౌన్ కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కాం జరుగుతోందన్నారు. ఒక్కో బస్తాకు 5 కిలోల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిపారు.
Translate this News: