Nandyal: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి.. ఆ తరువాత మృతదేహాన్ని మల్యాల లిప్ట్ కెనాల్లో పడేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్వలో బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..AP: సంచలనంగా మైనర్ బాలిక హత్య.. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్..!
తన బిడ్డను చంపిన వాళ్ళను ఎన్ కౌంటర్ చేయాలని కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో దారుణంగా హత్యకు గురైన బాలిక తల్లి డిమాండ్ చేసింది. మల్యాల లిప్ట్ కెనాల్లో బాలిక మృతదేహం గాలింపును టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Translate this News: