Ananthapur: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి టీడీపీ నేత గొల్ల ఆదెప్ప (50) దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలాల్లోకి వెళుతుండగా ప్రధాన రహదారిలో పడి ఉన్న అతని మృతుడేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పూర్తిగా చదవండి..AP: టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి..
అనంతపురం జిల్లా మెచ్చిరి గ్రామ సమీపంలో టీడీపీ నేత గొల్ల ఆదెప్ప దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ ప్రత్యర్థులు వేట కొడవళ్ళు, కత్తులతో ఆదెప్పను దారుణంగా పొడిచి హత్య చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలే హత్యకు గల కారణాలుగా పేర్కొన్నారు.
Translate this News: