Rath Yatra: ఒడిశాలోని పూరీలో రథయాత్ర అనంతరం జరిగిన కార్యక్రమంలో బలభద్ర స్వామి విగ్రహం కిందపడిపోవడంతో ఏడుగురు భక్తులు గాయపడ్డారు. రథయాత్ర పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం మూడు విగ్రహాలను రథంపై నుంచి గుండిచా ఆలయంలోని అడపా మండపానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Rath Yatra: పూరీ జగన్నాధ యాత్రలో అపశ్రుతి.. విగ్రహం కిందపడి ఏడుగురికి గాయాలు
పూరీలో రథయాత్ర అనంతరం మంగళవారం బలభద్ర విగ్రహం పడిపోవడంతో ఏడుగురు భక్తులకు గాయాలు అయ్యాయి. మూడు దేవతా విగ్రహాలను రథంపై నుంచి గుండిచా ఆలయంలోని అడపా మండపానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Translate this News: