Student Brutally Killed Principal : ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ఏకంగా ప్రిన్సిపాల్ను హత్య (Kill) చేశాడు ఓ విద్యార్థి. ఈ దారుణమైన ఘటన అస్సాం (Assam) శివసాగర్ లో చోటుచేసుకుంది. ఒంగోలు (Ongole) కి చెందిన ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ బెజవాడ రాజేష్..ఓ విద్యార్థిని ప్రవర్తన మార్చుకోమని మందలించాడు. అయితే, తన ప్రవర్తనపై ప్రిన్సిపాల్ అలా చెప్పడం విద్యార్థికి నచ్చలేదు.
పూర్తిగా చదవండి..Crime News : దారుణం.. ప్రిన్సిపాల్ను కత్తితో కిరాతకంగా హత్య చేసిన విద్యార్థి..!
అస్సాం శివసాగర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ప్రిన్సిపాల్ రాజేష్ను ఓ విద్యార్థి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా తానే చేశానని విద్యార్థి చెప్పాడు. ఒంగోలుకి చెందిన మృతుడు రాజేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Translate this News: