Pawan Kalyan: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో యావత్ దేశం చూపు మొత్తం పిఠాపురం నియోజకవర్గం మీద ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ సారి పిఠాపురం నియోజకవర్గంలో నిలిచింది జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఆయనకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత నిలిచిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పిఠాపురం అభివృద్ధిపై సవాళ్ల పర్వం
పిఠాపురం రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని వంగా గీత ఆరోపించారు. ఎన్నికల సమయంలో పిఠాపురానికి పవన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
Translate this News: