MLA Somireddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan) జనంలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాగా చంద్రబాబు నాయుడు ప్యాలెస్ లకు పరిమితం కాలేదని.. సీఎం అయినప్పటి నుంచి జనంలోనే ఉంటూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం సమావేశం అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు.
పూర్తిగా చదవండి..AP: నోరు పారేసుకోకు.. నెక్ట్స్ జైలుకు వెళ్లేది నువ్వే: ఎమ్మెల్యే సోమిరెడ్డి
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఐదేళ్ళలో దోచుకున్నదంతా బయటపెడుతానన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. చంద్రబాబుపై కాకాణి నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తోడుగా కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమని కామెంట్స్ చేశారు.
Translate this News: