MLA Gouthu Sireesha: ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. నియోజకవర్గంలోని రైతుల్లో సంతోషం నింపారు. గత ఐదేళ్లలో చుక్క నీరు కూడా అందని టెక్కలిపట్నం కాలువకు వంశధార నీటిని తీసుకువచ్చారు.
పూర్తిగా చదవండి..Also Read: దెందులూరులో హై టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ..!
అనంతరం ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ఐదేళ్లపాటు కాలువను నిర్లక్ష్యంగా చేసి అక్రమాలకు పాల్పడ్డారు తప్పా చేసిన అభివృద్ధి ఏమీ లేదని మండిపడ్డారు.
[vuukle]