MLC’s Joined in Congress: బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు (BRS MLC’s) ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా ఎలాంటి హడావిడి లేకుండా..ముందస్తు ఊహాగానాలకు చోటు లేకుండా ఈ ప్రక్రియ అంతా ఎంతో సీక్రెట్ గా జరిగిపోయింది.
పూర్తిగా చదవండి..Congress: అర్థరాత్రి …ఆ ఆరుగురు!
బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలింది.అర్థరాత్రి దాటిన తరువాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది.అర్థరాత్రి ఒంటి గంట సమయంలో సీఎంరేవంత్ ,రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు.
Translate this News: