ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలను అంతర్జాతీయ సమాజం ఏకాకిని చేయాలి’ అని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సదస్సులో ప్రధాని మోదీ అన్నారు.కజకిస్తాన్లోని అస్తానాలో జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీ ప్రకటనను చదివి వినిపించారు.
పూర్తిగా చదవండి..ఉగ్రవాద దేశాలను ఏకాకిని చేయాలి..ప్రధాని మోదీ!
ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలను అంతర్జాతీయ సమాజం ఏకాకిని చేయాలి' అని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సదస్సులో ప్రధాని మోదీ అన్నారు.కజకిస్తాన్లోని అస్తానాలో జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీ ప్రకటనను చదివి వినిపించారు.
Translate this News: