Nitin Gadkari: ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇందులో భాగంగానే 132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారీ సీట్లు కలిగిన బస్సు పైలట్ ప్రాజెక్టు నాగ్పుర్లో కొనసాగుతోందని మీడియా సమావేశంలో వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Bus seats: ఇకపై 132 సీట్ల బస్సులు.. విమానం తరహాలో హోస్టెస్!
ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా చేసేందుకు 132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తీసుకొస్తు్న్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు ప్రస్తుతం నాగ్పుర్లో కొనసాగుతోందని, త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.
Translate this News: