Drugs: ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో (Delhi Airport) భారీ మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది.దీంతోౌ కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేశారు.
పూర్తిగా చదవండి..Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం!
ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.విమానాశ్రయంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం అందటంతో అధికారులు తనిఖీ చేశారు. కామెరూనియన్ దేశానికి చెందిన ప్రయాణికుడి వద్ద నుంచి 1,472.5 గ్రాముల కొకైన్ను అధికారులు పట్టుకున్నారు.
Translate this News: