India Vs South Africa: ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. పదిఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయింది టీమ్ ఇండియా. రోహిత్, పంత్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు పోయాయి. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్లు ఉన్నారు.
పూర్తిగా చదవండి..🔴IND vs SA Final Live Updates: పొట్టి కప్ కోసం సఫారీలపై టీమిండియా వేట.. ఎవరు గెలిచినా సంచలనమే!
ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్-2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ పిచ్పై ఛేజింగ్ చేయడం కష్టమని ఎక్స్పర్ట్స్ అంచనా
Translate this News: