Minister Nara Lokesh: నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఏపీ టెట్ ఫలితాలను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ విషయంపై ఆయన ట్వీట్ చేస్తూ.. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూశారన్నారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: వారికి అవకాశం కల్పిస్తూ త్వరలో టెట్ నిర్వహించబోతున్నాం: మంత్రి లోకేష్
ఏపీ టెట్ ఫలితాలను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండబోతుందని వెల్లడించారు.
Translate this News: