Bapatla: టీడీపీ సర్కార్ వైసీపీకి వరుస షాక్లు ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లోని వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు పంపిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం, కడపలోని వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు అంటించారు. అయితే, తాజాగా, బాపట్ల జిల్లాలోనూ వైసీపీకి ఇదే పరిస్థితి ఎదురైంది.
పూర్తిగా చదవండి..AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. జిల్లా కార్యాలయానికి నోటీసులు..!
బాపట్ల జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ వైసీపీ జిల్లా కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించారు. అక్రమ నిర్మాణంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
Translate this News: