Khammam: తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. రఘునాథపాలెం మండలం చిమ్మపూడికి చెందిన తల్లీ, కొడుకు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. గత ఆదివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు కణతాల నర్సమ్మ, కణతాల శేషగిరి. గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..Crime News: ఖమ్మం జిల్లాలో విషాదం.. తల్లీ, కొడుకు మృతి..!
ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చిమ్మపూడికి చెందిన తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఓఇంట్లో చోరీ ఘటనలో కొడుకు శేషగిరిని పోలీసులు ఇటీవల విచారణకు పిలిచారు. దీంతో, తల్లి నర్సమ్మ, కొడుకు శేషగిరి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Translate this News: