Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో APSRTC లీజు వ్యవహారం తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి CMR INFRA పేరుతో సర్వే నంబర్ 14/1 లోని RTC స్టాలంలోని 40 సెంట్లు 15 సం. లీజుకు తీసుకున్నారు. అయితే, ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు లీజు కుదరదంటున్నారు.
పూర్తిగా చదవండి..AP: తెరపైకి APSRTC లీజు వ్యవహారం.. ఆర్టీసీ ఆర్ఎంతో చర్చించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు.!
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒంగోలులో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు పొందారని స్థానిక ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ రావు ఆరోపిస్తున్నారు. ఆ లీజును రద్దు చేయాలని ఆర్టీసీ అధికారులను కలిశారు. టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఆ స్థలాన్ని ఆయన సందర్శించారు.
Translate this News: